ఒక యవతి కిడ్నాప్ డ్రామా ఆడింది. అయితే ప్రియుడితో కలిసి విమానంలో మరో నగరానికి పారిపోయింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. విరార్ ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల యువతి ఒక కంపెనీలో హౌస్కీపింగ్ పని చేస్తున్నది. శుక్రవారం పనికి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగిరాలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ...
గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామం లో శ్రీ శ్రీనివాస నాట్య కళామండలి వారు శనివారం రోజు రాత్రి 8-30 నుండి తెల్లవారుజామున (ఆదివారం ) 3 గంటల వరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని సినీ సెట్టింగులతో ప్రదర్శించారు. బ్రహ్మం గారిగా, సిద్దయ్య లు గా ప్రతిష్టత్మాకమైన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...