Sunday, May 19, 2024

drainege water

రాంనగర్ లో మూసి నది..

ముషీరాబాద్ జోన్ రాంనగర్ డివిజన్ వీ.ఎస్.టి. రోడ్ ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్డుపై 365 రోజులు ప్రవహిస్తున్న డ్రైనేజీ వాటర్ మరమ్మతులు చేసి చర్యలు తీసుకోవాలని డీ.వై.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేశారు.. ఈ సందర్భంగా భారతదేశ ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి ఎండి జావేద్ మాట్లాడుతూ.. నిత్యం మూసి నదిలా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -