సూర్యాపేట : ఎన్నికల నిర్వహణలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకట్రావు, జిల్లా ఎస్పీ. రాజేంద్ర ప్రసాద్ జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ లోని గోదామును పరిశీలించారు. ఎన్నికల అనంతరం ఈ.వి.ఎం లను బద్రపరచనున్న ఈ.వి.ఎం స్ట్రాంగ్ రూమ్స్ కేంద్రాలను పరిశీలించారు. పటిష్ఠమైన పోలీసు భద్రత మరియు అధికారుల పర్యవేక్షణలో స్ట్రాంగ్ రూమ్స్ నిర్వహించడం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...