ప్రాణాంతక వ్యాధులపై కార్యాచరణ.
114802 మందికి టీకాలు వేయాలి.
లక్ష్యం మేరకు ప్రతి ఒక్కరికి టీకా అందాలి.
ఖమ్మం జిల్లా కలెక్టర్ వీ. పీ. గౌతమ్ వెల్లడిఖమ్మం : మిషన్ ఇంద్రధనుస్సు సూక్ష్మ ప్రణాళికా కార్యాచరణ ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో మిషన్ ఇంద్రధనుస్సు...
గడువలోగా పనులు పూర్తి చేయండి
అధికారులను ఆదేశించిన కలెక్టర్ వి.పి.గౌతమ్
ఖమ్మం : ఐడిఓసి ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఈ.వి.ఎం గౌడౌన్ పనులను జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సోమవారం తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్అండ్బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ కు ముందే...