హైదరాబాద్, మంగళవారం రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాగజ్ నగర్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ బుచ్చిలింగం 4వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో కలిసి అక్కడున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక పద్మశాలి భవనంలో స్వర్గీయ బుచ్చిలింగం నాలుగవ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...