దోపిడీ..షేమ్ దోపిడీ…షీ టాయ్ లెట్స్ పై ఇదేం దోపిడీ…డబుల్ బెడ్ రూమ్స్ వాసులకి అవమానమా… సిగ్గుచేటు.. రాష్ట్ర స్థాయిలో వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుందా…బుధవారం రోజు తెలంగాణ విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ కు టీపీసీసీ కార్యదర్శి అయిత గిరిబాబుతో కలిసి. సిద్దిపేట మున్సిపాలిటీ మరుగుదొడ్లు స్కామ్ విచారణ చేయాలి అని ఫిర్యాదు చేశారు...