కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని మింగేందుకు యత్నం..
కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు..
చోద్యం చూస్తున్న డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్..
కలెక్టర్ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు..
సర్వే నెంబర్ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమి..
శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో వెలుగు చూసిన యధేచ్ఛ కబ్జా చరిత్ర..
రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...