కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని మింగేందుకు యత్నం..
కబ్జాకోరులకు కొమ్ముకాస్తున్న రెవెన్యూ అధికారులు..
చోద్యం చూస్తున్న డిప్యూటీ కలెక్టర్ వంశీ మోహన్..
కలెక్టర్ కల్పించుకుని ప్రభుత్వ భూమిని కాపాడాలంటున్న స్థానికులు..
సర్వే నెంబర్ 170లోని 10 గుంటల ప్రభుత్వ భూమి..
శేరిలింగంపల్లి మండలం, చందానగర్ లో వెలుగు చూసిన యధేచ్ఛ కబ్జా చరిత్ర..
రెవెన్యూ అధికారులు అది ప్రభుత్వ భూమి అని...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...