ఉపాధ్యాయ అర్హత పరీక్షను(టెట్) త్వరలోనే మళ్లీ నిర్వహించాలని విద్యాశాఖపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం తాజాగా నిర్ణయించింది. పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులను కూడా ఆదేశించింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి విధానపరమైన నిర్ణయం తీసుకోవడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2011 జూన్ లో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...