ప్రపంచంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం ఉందని బడి ఈడు రోజుల నుండి ఇప్పటివరకు వింటూనే వచ్చాం.ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడిన పరిపాలకుల చేతుల్లో మన దేశం నడుస్తుంది.స్వాతంత్రం అనంతరం రాజ్యాంగ రూపకల్పన ప్రకరణల (ఆర్టికల్) ప్రకారంగా భారతీయులంతా కొనసాగాలి. అయితే ఇది ఒకప్పుడు కొనసాగిందేమో గాని ప్రస్తుతం...
కూకట్పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఓ గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. ఎల్లమ్మబండ రోడ్డులోని ఎల్లమ్మ చెరువులో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడంతో.. స్థానికులు పోలీసులకు...