డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ (డీట్), ఐఐటీ బాంబే సంయుక్తాధ్వర్యంలో కెరీర్ ఫెయిర్ పేరిట జూలై 9న ఘట్కేసర్లోని ఏసీఈ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మేళాలో దేశంలోని 40కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని 2000 పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నాయి. దీంతో పాటు ఇంజినీరింగ్, డిప్లొమా కోర్సులు...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...