వచ్చే వారం ఛార్జిషీట్ దాఖలు చేసే అవకాశం
ఇప్పటి వరకు 50 మంది అరెస్ట్
డీఈ పూల రమేశ్ అరెస్టుతో కీలక మలుపు
హైదరాబాద్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు వరంగల్ జిల్లాకు చెందిన డీఈ పూల రమేశ్ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. ఇప్పటి వరకు ఈ కేసులో సిట్ 50 మందిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే....