Sunday, May 19, 2024

Customes officers

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు బంగారం పట్టివేత

హైద‌రాబాద్ : శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క‌స్ట‌మ్స్ అధికారులు శుక్ర‌వారం ఉద‌యం త‌నిఖీలు నిర్వ‌హించారు. దుబాయ్ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడి వద్ద 461 గ్రాముల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ రూ. 28.01 ల‌క్ష‌ల వ‌ర‌కు ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. బంగారాన్ని అక్ర‌మంగా త‌ర‌లించిన ప్ర‌యాణికుడిని క‌స్ట‌మ్స్ అధికారులు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -