ప్రజలకు మంచి చేయాలనుకునే పేద, మధ్య తరగతి నాయకులు పోటీచేసే వీల్లేకుండా చేస్తున్నారు..
రూ.లక్ష రుణం తీసుకున్న రైతులందరికీ ఎందుకు 99వేల 999లను వర్తింప జేయవ్?
రుణమాఫీ అందక ఇంకా 20 లక్షల మంది రైతులు అల్లాడుతున్నా పట్టించుకోరా?
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం
సర్దార్ సర్వాయి పాపన్నకు ఘన నివాళి.. మొగల్ చక్రవర్తులను...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...