Friday, March 29, 2024

cpi party

నా పాదయాత్రని ఎవడు ఆపలేడు

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు.. రానుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం : మధుయాష్కీ గౌడ్ హయత్ నగర్ లో మంగళవారం అర్ధరాత్రి జరిగిన పోలీసుల దాడి తర్వాత రెట్టింపు ఉత్సాహంతో ముందుకు కదిలారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మధు యాష్కీ గౌడ్. 'మనకోసం-మధన్న పాదయాత్ర' 8వ రోజు కొనసాగింది. హయత్నగర్ మథర్ డైరీ నుండి ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా...

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్డీఏతో

పవన్ కళ్యాణ్ ఎన్డీఏతో కలవడం బాధాకరం : సీపీఐ నారాయణ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్డీఏతో కలవడం బాధాకరమని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మతవాద పార్టీ బీజేపీ తో పవన్ చేతులు కలపడం ప్రజాస్వామ్యానికి,లౌకిక వాదానికి ప్రమాదకరమని అన్నారు. గతంలో విప్లవ వీరుడు చేగువేరా టీ షర్టులు వేసుకుని...

ఏ ఎండకా గొడుగు..

వ్యూహం మార్చిన కమ్యూనిస్టులు.. తెలంగాణపై ప్రభావం చూపనున్న కర్ణాటక ఫలితాలు.. కర్ణాటకలో కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చామన్న సీపీఐ నారాయణ.. తెలంగాణాలో బీ.ఆర్.ఎస్. బీజేపీ దోస్తీ కట్టాలా..? కాంగ్రెస్ తోనా..? ప్రాధాన్యత సంతరించుకున్న నారాయణ కామెంట్స్.. హైదరాబాద్, 15 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) : కర్నాటక ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రంపై పడింది. ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీలు వ్యూహం...
- Advertisement -

Latest News

అవినీతికే మోడ‌ల్‌గా మారిన మోడ‌ల్ స్కూల్‌

పాఠ‌శాల‌కు రాకుండానే జీతాలు తీసుకుంటున్న ఉపాధ్యాయులు అవినీతి ఉపాధ్యాయుల‌కు స‌హ‌క‌రిస్తున్న ప్రిన్సిప‌ల్ జావేద్‌ ఎగ్జామ్ ఫీ, స్కాల‌ర్ షిప్‌ పేరుతో విద్యార్థుల వ‌ద్ద నుండి డ‌బ్బులు వ‌సూలు నాణ్య‌త లోపించిన...
- Advertisement -