బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలు..
దివీస్ ల్యాబ్స్ నిర్వాకంతో ఆగమవుతున్న బ్రతుకులు..
భూగర్భజలాల కలుషితంతో విషతుల్యమవుతున్న పరిసరాలు..
గాలి, నీరు, భూమి ఎందుకూ పనికిరాకుండా పోతున్న వైనం..
దివీస్ ల్యాబ్స్ పై చర్యలు చేపట్టే దమ్ము ఎవరికీ లేదా..?
మేము జీవచ్ఛవాల్లా బ్రతకవలసిందేనా..?
పర్యావరణ ఇంజినీర్, టి.ఎస్.పీ.సి.బీ. నల్గొండ వారికిఫిర్యాదుచేసిన చౌటుప్పల్ ఎంపీటీసీ మునగాల తిరుపతి రెడ్డి, గ్రామస్తులు..
మాకు జీవించే హక్కు లేదా..? అని...
కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్
ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం
కోర్టు స్టే...