Saturday, July 27, 2024

conisteble

రోడ్డు ప్రమాదంలో పంజాగుట్ట కానిస్టేబుల్ స్వామి మృతి..

హైదరాబాద్, 08 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వాయిస్తున్న గొల్కొండ స్వామి (36) ఒక ప్రమాదంలో మృతి చెందారు.. నర్మెట నుంచి ఆటోలో జనగామకు వెళ్తుండగా.. నర్మెట - హన్మంతాపూర్ మధ్య లో ఆటోలో నుంచి కిందపడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -