డిమాండ్ చేసిన విశ్వహిందూ పరిషత్, భాజరంగ్దళ్..
శంకర్ పల్లిలో గోక్రమరావణ, గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాథ్, భజరంగ్ధల్ కార్యకర్తలు రవితేజ, సతీష్, శ్రీకాంత్, సంజయ్, నిఖిల్, నితిన్ పాల్గొన్నారు..
ఢల్లీ లిక్కర్ కేసులో ఇరుక్కున్న బిడ్డ కవిత
కవితను పార్టీ నుంచి సస్పెండ్ ఎందుకు చేయలె
చిన్న ఫిర్యాదుతో ఈటలను క్యాబినేట్ నుంచి బర్తరఫ్
గతంలో రాజయ్యపై ఆరోపణల వస్తే...