Saturday, April 27, 2024

గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన విశ్వహిందూ పరిషత్, భాజరంగ్దళ్..

శంకర్ పల్లిలో గోక్రమరావణ, గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాథ్, భజరంగ్ధల్ కార్యకర్తలు రవితేజ, సతీష్, శ్రీకాంత్, సంజయ్, నిఖిల్, నితిన్ పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు