Saturday, July 27, 2024

chiryala

ప్రజా గాయకుడికి కన్నీటి నివాళి..

పూల మాలలతో గద్దర్ చిత్రపటానికి జోహార్లరించిన డీ.డబ్ల్యు.జె.ఎస్. సభ్యులు.. చేర్యాల మండల కేంద్రంలో కార్యక్రమ నిర్వహణ.. గద్దర్ మరణవార్త తీవ్ర విషాదం నింపిందన్న వక్తలు.. సిద్దిపేట జిల్లా, చేర్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో ప్రజా గాయకుడు గద్దర్‌ మృతి పట్ల విచారణ వ్యక్తం చేసి.. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు చేర్యాల, డిడబ్ల్యూజేఎస్‌ సభ్యులు.....
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -