కొండపాక మండలం కేంద్రంలోగల ఈవీఎం గోదాంలో జరుగుతున్న ఈవీఎం-వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్.. కొండపాక మండలం కేంద్రంలో గల ఈవీఎం గోదాంలో ఈవీఎం- వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవల్ చేకింగ్ పనులను స్థానిక రెవెన్యూ, పోలీస్,...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...