Saturday, July 27, 2024

charugundla devi prasaad

ఖమ్మం పార్లమెంటరీ టీడీపీ కార్యదర్శిగా చారుగుండ్ల దేవి ప్రసాద్..

సుజాతానగర్ ప్రాంతానికి చెందిన నాయకుడు.. ఈ సందర్భంగా చారుగుండ్ల దేవీ ప్రసాద్ మాట్లాడుతూ.. టీడీపీ లో ఎంతో మంది ఉన్న సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉందని.. ఏ పార్టీలో లేని సంస్కృతి తెలుగుదేశం పార్టీ సొంతం అన్నారు.. ఎందుకంటే. టీడీపీలో మాత్రమే సామాన్య కార్యకర్త కూడా నాయకులు...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -