Sunday, October 27, 2024
spot_img

charitabul trust

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ నోట్ బుక్స్ వితరణ..

సోమవారం రోజు విద్యానగర్ లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్ధిని, విద్యార్థులకి చదువు యొక్క ప్రాధాన్యతను తెలియ చేస్తూ శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి నోట్ బుక్స్ ని ఉన్నత తరగతి విద్యార్థులకు అందచేశారు. చదువుపై శ్రద్ధ ఉన్న విద్యార్థులకు తమ వంతు చేయూత తప్పక ఇస్తామని అన్నారు....

పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాల పంపిణీ..

శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వారి సేవా కార్యక్రమం.. వివరాలు వెల్లడించిన వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి.. రాబోయే స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ ఆకాంక్ష చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక కార్యదర్శి పాలపర్తి సంధ్యారాణి, నేతి రవి కిరణ్ సహకారంతో పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలను అందచేశారు. వారు కష్టపడి పనిచేస్తూ మనం నివసించే పరిసరాలు శుభ్ర...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -