చండీగఢ్ : పంజాబ్లో ఓ ప్రైవేటు బస్సు కెనాల్లో పడిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటన రాష్ట్రంలోని ముక్త్సర్లో చోటు చేసుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనలో ఎనిమిది మంది సంఘటనా స్థలంలోనే మృతి చెందగా.. మరో మంది గాయాలకు...
మెస్ వర్కర్ దాడిలో ఎయిర్ ఫోర్స్ అధికారికి గాయాలు పంజాబ్లోని పఠాన్కోట్ మిలటరీ బేస్లో క్యాంటిన్ వర్కర్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి తీవ్రంగా గాయపడ్డారు.చండీఘఢ్ : పంజాబ్లోని పఠాన్కోట్ మిలటరీ బేస్లో క్యాంటిన్ వర్కర్ దాడి చేయడంతో ఎయిర్ ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పఠాన్కోట్...
సుమారు 6,000 మందికి ఆహ్వాలు
న్యూఢిల్లీ : యావత్తు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో చేపట్టిన రామ మందిరం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. జనవరిలో...