పార్లమెంట్ సోమవారానికి వాయిదా
వరుసగా ఏడోరోజూ మణిపూర్ మంటలు
ప్రతిష్ఠంభన మధ్యే విపక్షాల ఆందోళన
టీిఎంసీ నేత ఒబ్రెయిన్ పై మండిపడ్డ ధన్కడ్
చర్చించడానికి 267 అవసరం లేదన్న గోయల్న్యూఢిల్లీ : మణిపూర్ అంశంపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పట్టువిడుపులు లేని ధోరణ ప్రదర్శించడంతో వరుసగా ఏడోరోజు కూడా పార్లమెంటు సమావేశాలు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో ప్రతిష్టంభనతో పార్లమెంట్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...