హైదరాబాద్ : సికింద్రాబాద్ జింఖానా మైదానం లో ఇటీవల ఏర్పాటు చేసిన హునర్ మహోత్సవ్ కళా ఖండాల, వస్త్ర ప్రదర్శన మంగళ వారం ఘనంగా ముగిసాయి. దాదాపు 12 రోజుల పాటు నిర్వహించిన ఈ ప్రదర్శనకు వినియోగ దారుల నుండి విశేష స్పందన లభించింది. దేశంలో ని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వస్త్ర,...
ముగిసిన గద్దర్ అంత్యక్రియలు..
సీఎం సహా పలువురి కడసారి దర్శనం..
బౌద్ధ సంప్రదాయ ప్రకారం నిర్వహణ..
ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారం..
గద్దర్ అమర్ రహే అంటూ నినదించిన అభిమానులు..
పొడుస్తున్న పొద్దు అస్తమించింది.. సెలవంటూ భూమాత ఒడిలో వాలిపోయింది. కడసారి చూపు కోసం బండెనక బండి కట్టి తరలివచ్చారు అభిమాన గణం.. విప్లవ జోహార్లతో కన్నీటి వీడ్కోలు పలికారు. ప్రజా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...