న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది....
పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చివేత
ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు ముందురోజు మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. బర్సూర్ పోలీస్ స్టేషన్...