Monday, May 13, 2024

brsparty

10 సీట్లు వచ్చినప్పుడే వెనకడుగు వేయలేదు..

కాంగ్రెస్‌ అబద్దాలతో అధికారం కోల్పోయాం కొంపముంచిన యూ ట్యూబ్‌ ఛానళ్ల ప్రచారం 1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయాం బీఆర్‌ఎస్‌ కృతజ్ఞతా సభలో హరీష్‌ రావు సిద్దిపేట : అబద్దాల ప్రచారంతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. 1.8శాతం ఓట్లతో అధికారం కోల్పోయామని చెప్పారు. దళిత, బీసీ బంధుతో ఓట్లు తగ్గాయన్నారు. యూట్యూబ్‌ చానెళ్లు కూడా...

కోలుకున్న మాజీ సిఎం కేసీఆర్‌

నేడు యశోదా నుంచి డిశ్చార్జ్‌ నందినగర్‌ ఇంటికి వెళ్లేందుకు నిర్ణయం హైదరాబాద్‌ : తుంటి ఎముక గాయంతో సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం డిశ్చార్జ్‌ కానున్నారు. ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ మేరకు వైద్యులు అవసరమైన ఏర్పాట్లు...

స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతికి ఘనంగా స్వాగతం పలికిన ప్రజానీకం

అరూరి రమేష్‌ అక్రమాలపై చార్జ్‌ షీట్‌ని విడుదల చేసిన స్టార్‌ క్యాంపెనర్‌ విజయశాంతి.. మహిళలను నిండా ముంచిన సర్కారుగా బీఆర్‌ఎస్‌ చరిత్రలో నిలిచిపోతుంది.. కేసీఆర్‌ ఒక్కడితోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడలేదు.. పావలా వడ్డీ రుణాలు లేవు- పట్టించుకునే నాయకులే కరువు.. సోనియా ఆకాంక్షను పట్టించుకోలేదు.. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. వర్ధన్నపేట కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి కె.ఆర్‌ నాగరాజు ప్రజాదీవెన యాత్రలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న...

రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం.. !

కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనున్న పలువురు నాయకులు.. అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేసే ఆలోచనలో రాష్ట్ర కాంగ్రెస్.. దాదాపు 15 మంది బీ.ఆర్.ఎస్., బీజేపీ నుంచి జంప్ అవుతున్నట్లు సమాచారం.. ఒక మంత్రి కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నాడని తెలుస్తోంది.. ప్రముఖ పొలిటికల్ కన్సల్టెన్సీ ఆధ్వరంలో చేరికల స్కెచ్.. హైదరాబాద్, 31 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :కర్ణాటక...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -