రాజ్యం నీ తల రాత మార్చదు..రాజ్యాంగం నీ జీవితాన్నిమార్చగలదు..హక్కులను అణిచినప్పుడుఅడుగుతుంది..అక్షరాన్ని బంధించినప్పుడుబలమౌతుంది..అధికారం అండతో ఆగడాలు చేస్తేఅరికడుతుంది..అన్ని కులాలకు, మతాలకుపవిత్రమైన గ్రంథం రాజ్యాంగం..ప్రతి భారతీయ పౌరుడు తప్పనిసరిగారాజ్యాంగం చదవాలి..భారత రాజ్యాంగం వర్ధిల్లాలి..
సుమన్
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...