సింగరేణిని ప్రైవేటకరించే ప్రసక్తే లేదు
బీజేపీ భుజంపై తుపాకీ పెట్టి ప్రైవేటీకరిస్తే గల్లాపట్టి గుంజుకొస్తాం
బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు కేసీఆర్-కాంగ్రెస్ కుట్ర చేస్తున్నయ్
మంత్రి కేటీఆర్ రేపు అమిత్ షాను కలవబోయేది ఆ డ్రామాలో భాగమే..
మోదీ చేసిన పాపమేంది? 80 కోట్ల మందికి 3 ఏళ్లుగా ఉచిత రేషన్ ఇయ్యడమే నేరమా?
3 కోట్ల ఇండ్లు, 10 కోట్లకుపైగా...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...