Monday, May 20, 2024

bjp chief telangana

కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో చిత్తశుద్ది లేదు

ఎన్నికల్లో ఓట్లు పొందాలనేదే కాంగ్రెస్‌ ఉద్దేశం తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదు తెలంగాణ ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ ఇవ్వలేదని.. ప్రజలే మెడలు వంచి సాధించుకున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఏర్పాటు చేసిన సమావేశంలో...

భూపాలపల్లి వరద బీభత్సంపై కిషన్ రెడ్డి చొరవ..

గురువారం ఉదయం బాధితుల ఫోన్ ఆధారంగా.. భూపాలపల్లి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కేంద్ర మంత్రి.. బాధితులను ఆదుకునేందుకు అన్నిరకాల ప్రయత్నాలు చేయాలని కలెక్టర్‌కు ఆదేశం.. వెంటనే కేంద్ర హోంమంత్రి, కేంద్ర హోం సెక్రటరీకి ఫోన్లో పరిస్థితిని వివరించిన కిషన్ రెడ్డి.. బాధితులను ఆదుకోవాలని విజ్ఞప్తి.. రంగంలోకి.. రెండు హెలికాప్టర్స్, 5 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్.. వరదలో చిక్కుకున్న వారందరినీ క్షేమంగా...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -