Wednesday, May 8, 2024

bhajaranga dal

గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలి..

డిమాండ్ చేసిన విశ్వహిందూ పరిషత్, భాజరంగ్దళ్.. శంకర్ పల్లిలో గోక్రమరావణ, గోవులను కబేళాలకు తరలించకుండా చూడాలని విశ్వహిందూ పరిషత్, భజరంగ్దళ్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది.. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా ఉపాధ్యక్షుడు రంగనాథ్, భజరంగ్ధల్ కార్యకర్తలు రవితేజ, సతీష్, శ్రీకాంత్, సంజయ్, నిఖిల్, నితిన్ పాల్గొన్నారు..
- Advertisement -

Latest News

కౌన్‌ బనేగా చేవెళ్ల కా షహెన్‌ షా

అభ్యర్థి ఎంపికలో కాంగ్రెస్‌ పార్టీ తప్పటడుగు వేసిందా గులాబీని కాసాని వికసింపగలడంటున్న ప్రజలు మా సేవా కార్యక్రమాలే గెలిపిస్తాయంటూ వీరేష్‌ ధీమా సామాజిక న్యాయం కోసమే గెలిపించండంటున్న కొండా ఆస్తులు కాపాడుకోవడం...
- Advertisement -