బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)..డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది. దీంతోపాటు ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంక్ 3 నుంచి 7 శాతం వరకు...
స్వీయ అగ్నిపరీక్షతో బరిలోకి రవిప్రకాష్!
ఎన్నికల సర్వే అంచనాలతో నేరుగా రంగంలోకి…!
ఇది మా సర్వే అంటూ ఆత్మ విశ్వాసంతో ప్రకటన!
తలక్రిందులైతే తిప్పలే!
సంచలనం సృష్టిస్తున్న ఆర్పి సర్వే!
తెలంగాణాలో జాతీయ...