Wednesday, October 23, 2024
spot_img

bangolre

నేడే జాబిల్లిని ముద్దాడనున్న విక్రమ్‌..

సేఫ్‌ ల్యాండిరగ్‌ కోసం కృషి చేస్తున్న ఇస్రో.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్న యావత్ ప్రపంచం.. ప్రత్యక్ష వీక్షణకు స్కూళ్లలో ఏర్పాట్లు.. బెంగళూరు :భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్‌ - 3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే ఈ సాయంత్రం విక్రమ్ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్‌ - 3 సేఫ్‌...

కనువిందు చేయబోతున్న జాబిల్లిని ముద్దాడే క్షణాలు..

చంద్రుడి అవతలి వైపు దృశ్యాలు.. ఆసక్తిని రేకెత్తించేలా చంద్రయాన్‌ - 3 ఫోటోలు..బెంగళూరు :చందమామను విక్రమ్‌ ముద్దాడే క్షణాలు దగ్గరపడుతున్నాయి. రోజు రోజుకీ ప్రపంచంతో పాటు భారత ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాబిలిపై చంద్రయాన్‌ - 3 మిషన్‌ సాప్ట్‌ ల్యాండింగ్ ఘట్టం కోసం యావత్‌ దేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. ఈ కీలక...

తెలంగాణకు మరో వందే భారత్..

ఆగస్టు 25 న ప్రారంభం.. హైదరాబాద్, బెంగుళూరు మధ్య నడవనున్న రైలు.. వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే వర్గాలు..హైదరాబాద్: బెంగళూరులను కలిపే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు ఎక్కేందుకు రెడీ అవుతోంది. 25 ఆగస్టు 2023న ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వర్గాలు తెలిపాయి. వేగంగా పనులు నడుస్తున్నాయని తెలిపాయి. సికింద్రాబాద్ జంక్షన్...
- Advertisement -

Latest News

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలకు హాజరుకానున్న సోనియా

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...
- Advertisement -