హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్పై కేసు నమోదు
చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడంటూ వ్యక్తి ఫిర్యాదు
హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాబా ఫసీయుద్దీన్ దాడి చేసి చంపేస్తానని బెదిరించాడంటూ నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...