మరో మూడు రోజుల్లో ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్ మొదలుకానుంది. దాంతో, భారత్, ఆస్ట్రేలియా జట్లలో విజేతగా నిలిచేది ఎవరు? అనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. అయితే… టెస్టు చాంపియన్షిప్ సీజన్లో అత్యద్భుతంగా రాణించిన 11 మంది ఆటగాళ్లతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు డబ్ల్యూటీసీ జట్టును ప్రకటించింది. 2021 -23 మధ్య కాలంలో సంచలన...
ఒడిశా రైలు ప్రమాదంపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రుడో దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తన హృదయాన్ని కలిచివేసిందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి సానుభూతి ప్రకటించారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో భారత పౌరులకు కెనడియన్లు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు జస్టిన్ ట్రుడో ఒక...