బాచుపల్లి అరబిందో ఫార్మా పరిశ్రమలో ఆందోళన నెలకొంది. పరిశ్రమలో నుంచి గ్యాస్ లీక్ అయింది. ఈ గ్యాస్ను పీల్చిన ఏడుగురు కార్మికులు అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. దీంతో అప్రమత్తమైన ఫార్మా కంపెనీ యాజమాన్యం.. ఆ ఏడుగురు కార్మికులను ఎస్ఎల్జీ ఆస్పత్రిలో చేర్పించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఏడుగురు కార్మికులు అపస్మారక స్థితిలోకి...
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...