బాపట్ల : మిచౌంగ్ తుపాను భయంకరంగా వచ్చిందని.. లోతట్టు కాలనీలోని రెండు మూడు రోజులు నీళ్లలోనే ఉన్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. నేడు ఆయన బాపట్లో విూడియాతో మాట్లాడుతూ బాపట్ల ఒక జిల్లా హెడ్ క్వార్టర్ అని.. అలాంటి జిల్లా కేంద్రంలో కాలనీలు నీటమునగటం దారుణమన్నారు. టీడీపీకి ఓటు వేశారని ఎస్టీ కాలనీ...
పరిశ్రమలకు అనుమతులు, వసతులపై కలెక్టర్లు దృష్టి సారించాలి
రాష్ట్రంలో రూ1,072 కోట్ల విలువైన పరిశ్రమలకు శ్రీకారం
క్యాంప్ కార్యాలయంలో కొత్త పరిశ్రమలకు సీఎం జగన్ శంకుస్థాపన
అమరావతి : పారిశ్రామిక రంగంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెడుతోందని సిఎం జగన్ అన్నారు.. కలెక్టర్లు కూడా ఈ విషయంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు.. పారిశ్రామిక వేత్తలకు అవసరమైన సహాయ సహకారాలను అందించాలని ఆ...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...