శోకసంద్రంలో కుటుంబ సభ్యులు…నందిగామ : పాము కాటుకు బాలుడు మృతి చెందిన సంఘటన నందిగామ మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన ఎర్రగారి జనార్దన్ కుమా రుడు అనిరుధ్ (5), ఇంటి పక్కల పిల్లలతో ఆడుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు పాము కాటువేసింది. వెంటనే బాలుడు...
కోట్లాది రూపాయల సర్కారు భూమి హంఫట్
ఉప్పల్ రింగ్ రోడ్డుకు అతి దగ్గరలో 2ఎకరాల 12గుంటల భూమి మాయం
రూ.4కోట్లు తీసుకొని భూమి రిజిస్టర్ చేసిన వైనం
కోర్టు స్టే...