కాంట్రాక్టు బేసిస్ మీద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న కథనాలను వరుసగా అందిస్తోంది ఆదాబ్ హైదరాబాద్.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పారిశుధ్య కార్మికులకు శాపంగా మారుతోంది.. ఇంత జరుగుతున్నా జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయం.. దీంతో ఏ.ఎం.హెచ్.ఓ. కనుసన్నలలో ఎస్.ఎఫ్.ఏ. లు రెచ్చిపోతూ తమ అవినీతి దందాను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు.. దానికి కారణం...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...