కాంట్రాక్టు బేసిస్ మీద పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల కష్టాన్ని దోచుకుంటున్న కథనాలను వరుసగా అందిస్తోంది ఆదాబ్ హైదరాబాద్.. ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడం పారిశుధ్య కార్మికులకు శాపంగా మారుతోంది.. ఇంత జరుగుతున్నా జీ.హెచ్.ఎం.సి. కమిషనర్ ఇప్పటికీ స్పందించకపోవడం శోచనీయం.. దీంతో ఏ.ఎం.హెచ్.ఓ. కనుసన్నలలో ఎస్.ఎఫ్.ఏ. లు రెచ్చిపోతూ తమ అవినీతి దందాను నిస్సిగ్గుగా కొనసాగిస్తున్నారు.. దానికి కారణం...
డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లయ్ నిర్ణయం
2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీ.ఎం.ఆర్ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...