అమరావతి :నూతనంగా 108 అంబులెన్స్ వాహనాలను సిఎం జగన్ ప్రారంభించారు. 108 అంబులెన్స్ సేవలను మరింత బలోపేతం చేస్తూ… కొత్తగా 146 అంబులెన్స్లను క్యాంపు కార్యాలయం వద్ద లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు.కొత్త 108 వాహనంలో వైద్య పరికరాలు, సౌకర్యాలను పరిశీలించిన ముఖ్యమంత్రి వాటి గురించి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...