Sunday, May 19, 2024

Amarvathi

ధవళేశ్వరం దగ్గర పెరిగిన వరద..

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద పెరిగిన వరద ఉధృతి ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది.అమరావతి : ఏపీలోని ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదారమ్మ వరద మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుకుంటుంది. ఎగువన భారీ వర్షాలతో వరద ప్రవాహం పెరిగి రెండో ప్రమాద స్థాయి హెచ్చరికను అధికారులు...

ఏపీలో నకిలీ అధికారి పట్టుబడ్డాడు …

ఏపీలోని విశాఖపట్నంలో పోలీసులు ఓ నకిలీ నేవీ అధికారిని అరెస్టు చేశారు. మార్కాపురానికి చెందిన సూర్య చలపతిరావు అలియాస్ శశికాంత్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నేవీ కమాండర్‌ పేరుతో నిరుద్యోగులను మోసగించారు. అతడిపై విశాఖ, విజయవాడలో నాలుగు కేసులున్నట్లు పోలీసులు తెలిపారు.నేవీ క్యాంటీన్‌ వద్ద అతడిని గుర్తించిన నేవీ అధికారులు పోలీసులకు...
- Advertisement -

Latest News

పసి కందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క

వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు వికారాబాద్‌ జిల్లా తాండూరు లో...
- Advertisement -