Thursday, September 28, 2023

allampurconstituency

కృష్ణాన‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి..

జోగులాంబ గ‌ద్వాల జిల్లాలో విషాదం నెల‌కొంది. కృష్ణా న‌దిలో ఈత‌కు వెళ్లి న‌లుగురు చిన్నారులు మృతి చెందారు. అలంపూర్ నియోజ‌క‌వ‌ర్గం ఇటిక్యాల మండ‌లం మంగ‌పేట వ‌ద్ద కృష్ణా న‌దిలో ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. మృతదేహాల‌ను బ‌య‌ట‌కు వెలికితీశారు. మృతుల‌ను అఫ్రీన్(17), సమీర్...
- Advertisement -

Latest News

కేసీఆర్ కొడకా.. తెలంగాణకు ఎవరేం ఇచ్చారో తేల్చుకుందామా..?

భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా? మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది? మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది? నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...
- Advertisement -