ముంబై : మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత ధర్మారావు బాబా అత్రాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేత అజిత్ పవార్ ముఖ్యమంత్రి అవుతారని తాను గతంలో చెప్పానని, ఇది త్వరలో జరగబోతున్నదని చెప్పారు. అజిత్కు డెంగ్యూ వ్యాధి సోకిందని, ఆయన విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే, నవంబరు 5న జరిగిన గ్రామ...
అజిత్ పవార్కు నాగాలాండ్ ఎమ్మెల్యేల మద్దతు..
ఈశాన్య రాష్ట్రం నుండి చుక్కెదురైంది వైనం..
ఎన్సీపీ కార్యాలయంలో ఏడుగురు ఎమ్మెల్యేల బహిరంగ ప్రకటన..
పార్టీ కార్యకర్తలు, తాము అజిత్ పవార్ వెంటే ఉంటామని వెల్లడి
శరద్ పవార్ కు మరో గట్టి షాక్ తగిలింది. నాగాలాండ్ లో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)కి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు అజిత్ పవార్ కు...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...