తెలంగాణకు లభించని ప్రాధాన్యత..
తెలుగు రాష్ట్రాల నుంచి రఘువీరారెడ్డికి చోటు..
శాశ్వత ఆహ్వానితులుగా 18 మంది..
ప్రత్యేక ఆహ్వానితులుగా 13 మంది..
శాశ్వత ఆహ్వానితుడిగా దామోదర రాజనర్సింహ..
పెదవి విరుస్తున్న తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులు..
న్యూ ఢిల్లీ : ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని ప్రకటించారు. 39 మందితో సీడబ్ల్యూసీని ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి రఘవీరారెడ్డికి...
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...