Sunday, May 12, 2024

Ahmedabad

అహ్మదాబాద్‌కు చేరుకున్న శుభమన్‌గిల్‌

పాక్‌తో జరిగే మ్యాచ్‌కు అందుబాటులోకి..?న్యూఢిల్లీ :భారత జట్టుతో కలిసి యువ ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అహ్మదాబాద్‌ చేరుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా ఈ నెల 14న భారత జట్టు పాకిస్థాన్‌తో జరుగునున్న విషయం తెలిసిందే. ఢిల్లీలో అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ అనంతరం భారత జట్టు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు బుధవారం రాత్రి చేరుకున్నది. జట్టుతో కలిసి గిల్‌...

ఇండియా దాటిన ఇండిగో విమానం..( పొరబాటున పాక్ గగనతలంలోకి ఎంట్రీ.. )

అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న విమానం టేకాఫ్ తీసుకున్న కొద్దిసేపటికే ప్రతికూల వాతావరణం లాహోర్ నగరానికి ఉత్తర దిక్కుకు చేరుకున్న ఇండిగో ప్లైన్.. అరగంట తర్వాత తిరిగి భారత్ లో ప్రవేశం న్యూ ఢిల్లీ, ఓ ఇండిగో విమానం ప్రతికూల వాతావరణం కారణంగా పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అమృత్ సర్ నుంచి అహ్మదాబాద్ వెళుతున్న ఈ విమానం గాల్లోకి...
- Advertisement -

Latest News

డిఫాల్ట్‌ మిల్లర్ల మాయాజాలం..!

డిఫాల్ట్‌ మిల్లర్లకు ప్రస్తుత సీజన్లో ధాన్యం కేటాయించకూడదని సివిల్‌ సప్లయ్‌ నిర్ణయం 2021-22 రబీ, ఖరీఫ్‌ సీజన్ల సీ.ఎం.ఆర్‌ బియ్యం నేటికీ అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం గరం...
- Advertisement -