అరెస్టు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకు అభిషేక్ బోయినపల్లి
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19ను పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్ట్...
వికారాబాద్ జిల్లా తాండూరులో దారుణం
కుక్క దాడిలో ఐదు నెలల బాలుడు మృతి
ఇంట్లో ఉన్న పసికందును పీక్కుతిన్న కుక్క
ఆవేశంతో కుక్కను చంపేసిన కుటుంబీకులు
వికారాబాద్ జిల్లా తాండూరు లో...