అరెస్టు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీంకు అభిషేక్ బోయినపల్లి
హైదరాబాద్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణం కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అభిషేక్ బోయినపల్లి తన అరెస్టు చట్టబద్ధతను సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. పీఎంఎల్ఏ సెక్షన్ 19ను పరిగణనలోకి తీసుకోకుండా తనను అరెస్ట్...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...