తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతఅసెంబ్లీ సాక్షిగా జరగనివి… జరిగినట్టు..చెబుతూ కాలం గడిపారు.ఎన్ని చెప్పినా మనం విన్నాం..ఇప్పుడు చివరి అసెంబ్లీ సమావేశం జరుగనుంది..అందరికీ ఉచిత పథకాలు ఇచ్చామనిధీమాగా ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికిరైతుల నుండి గడ్డి ఎదురుదెబ్బే ఉంది..రైతుల పక్షాన లేని ప్రభుత్వం మనకొద్దు…అని రచ్చబండల కాడ చర్చ గట్టిగానే సాగుతుంది..అసెంబ్లీ సాక్షిగా లక్ష రుణమాఫీ...
భాగ్యలక్ష్మీ వద్ద బహిరంగ చర్చకు సిద్ధమా?
మోదీని విమర్శించే అర్హత నీకెక్కడిది?
మీ అయ్య లేకుంటే నీ కేరాఫ్ అడ్రస్ ఎక్కడిది?
నీ లెక్క మోదీ, కిషన్ రెడ్డి తండ్రి...