Friday, May 3, 2024

ఆజ్ కి బాత్

తప్పక చదవండి

రాజకీయాన్నే వ్యాపారంగా మార్చుకున్న
నాయకులు.. విష రాజకీయ చదరంగాన్ని
సాగించినంత కాలం..
జనస్వామ్యంపై ధనస్వామ్యం
గెలిచినంత కాలం..
ప్రజాస్వామ్యం పవిత్రమైన పతితగా ప్రతీదినం
పతనమౌతుంది.
అమలు కాని ఆశయంలా అంగలారుస్తుంది.
మిగిలి పోయిన నిరాశలా
తిరిగి రాని స్వప్నంలా మారుతుంది.

  • అల్లి ప్రవీణ్..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు