కీసర : హరితహారంలో భాగంగా యాద్గార్పల్లి గ్రామంలో నాటినచెట్లు నరికివేతకు గురవుతున్నాయి. సుమారు 4 సంవత్సరాల వయస్సు గల కొన్ని వందల చెట్లను అర్దాంతరంగా నరికి వేశారు.యాద్గారిపల్లి గ్రామం వెస్ట్ రెవెన్యూ పరిధిలోని శుభం గార్డెన్ ఎదురుగా సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో, గత నాలుగు సంవత్సరాల క్రితం హెచ్ఎండిఏ లేఔట్ చేశారు. హరితహారంలో...
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...