న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్నది. గడిచిన 28 రోజుల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది జూలై 10 నుంచి ఆగస్టు 6వ తేదీ వరకు 28 రోజుల కాలంలో ప్రపంచవ్యాప్తంగా కొవిడ్-19 కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది....
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా...